vijayawada to bangalore new vande bharat train route map Timings Ticket price
Mumbai
Ahmedabad
vijayawada to bangalore new vande bharat train
ఆంధ్రప్రదేశ్ కి మరో కొత్త వందేభారత్ ట్రైన్ అయితే సాంక్షన్ అయింది. ఇకడి నుండి తిరుపతికి నాలుగు గంటల లోపలోనే వెళ్లిపోవచ్చు నాలుగు గంటల దగ్గరలోనే తిరుపతికి అయితే వెళ్లిపోవచ్చు.ఏపీ కి మరో కొత్త వందేభారత్ రూట్ మ్యాప్ ఏంటి టైమింగ్స్ ఏంటి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే తిరుపతి వరకు కాకుండా బెంగళూరు వరకు ఈ ట్రైన్ ని అయితే ఎక్స్టెన్షన్ చేశారు.
ఎక్కడెక్కడ ఏ ఏ స్టేషన్ లో స్టార్ట్ అవుతుంది ఎన్నిటి బయలుదేరుతుంది అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ నుంచి మరో వందే భారత్ అయితే అందుబాటులోకి వస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ కు పెరుగుతున్న డిమాండ్ అనుగుణంగా రూట్లు కూడా కరారు చేస్తున్నారు. ఇప్పటికే విజయవాడ నుంచి చెన్నైకి వందే భారత్ సర్వీస్ అయితే కొనసాగుతుంది.
తాజాగా ఇప్పుడు మరోసారి విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరు
కొత్త వందేభారత్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. దీని ద్వారా ఇక నాలుగున్నర గంటల్లోనే విజయవాడ నుంచి తిరుపతికి చేరుకోవచ్చు.
ఈ ట్రైల్ కి సంబంధించి రూట్ మ్యాప్ అలాగే టైమింగ్స్ అన్నీ కూడా రెడీ చేసేసారు. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అని చూస్తే విజయవాడ నుంచి బెంగళూరు మధ్య నడిచే ఈ వందేభారత్ ట్రైన్ కి ప్రతిపాదనలు అన్నీ కూడా సిద్ధమైపోయాయి కేవలం 9 గంటల్లోనే విజయవాడ నుంచి బెంగళూరుక అయితే వెళ్ళిపోవచ్చు.
ఇది గనుక స్టార్ట్ అయితే దాదాపుమూడు గంటల ప్రయాణ సమయం అయితే అందరికీ ఆదా కానుంది. ఈ వందే భారత్ ట్రైన్ బెంగళూరుకి వెళ్ళే వారితో పాటు తిరుపతికి
ఎక్కువగా వెళ్ళే భక్తులకు కూడా ఉపయోగపడుతుంది అంటున్నారు.
మొత్తం ఇందులో ఎనిమిది భోగీలు అయితే ఉంటాయి ఇందులో ఏడు ఏస చైర్ కార్ ఉంటాయి అలాగే ఒకటి ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఉండనున్నాయి. ఈ వందే భారత్ ట్రైన్ వారం రోజులు అంటే వారం రోజులు నడుస్తుంది ఒక్క మంగళవారం మినహా ఆరు రోజుల పాటు వారంలో ఒక్క రోజు మినహాయించి ఆరు రోజుల పాటు అయితే నడుస్తుంది.
మంగళవారం ఉండదు. అలాగే ఇది అప్ అండ్ డౌన్ కూడా ఉంటుంది ట్రైన్ విజయవాడ నుంచి బెంగళూరు బెంగళూరు నుంచి మళ్ళీ విజయవాడ రెండు అప్ అండ్ డౌన్ కూడా రావడం జరుగుతుంది. ఇక టైమింగ్స్
చూసుకున్నట్లయితే కొత్త రాబోయే ట్రైన్ నెంబర్ వచ్చి 2071 విజయవాడలో ఉదయం 5గంట 15 నిమిషాలక అయితే స్టార్ట్ అవుతుంది 54వకి అక్కడి నుంచి బయలుదేరి 5:30రకి తెనాలి అలాగే ఒంగోలు 6రు:30రక అయితే ఒంగోలు వెళ్తుంది 71 8 గంటలకి నెల్లూరు వెళ్తుంది.
తిరుపతి వచ్చేటప్పటికి 9:45 9:30ర పావు తక్కువ 10 ఇంటికల్లా తిరుపతి తీసుకెళ్ళిపోతుంది ఉదయం 5దు గంటలకు ఎక్కితే మాక్సిమం 5పావుకి ఎక్కితే 9:30రపాతకు 10 ఇంటికల్ల మీకు తిరుపతి వెళ్ళిపోతుందినాలుగున్నర గంటలుఐదు గంటల దగ్గర లోపలలోనే మీకు తిరుపతి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి చిత్తూరు
10:30రకు చిత్తూరు కాట్పాడి 11 1/4 కృష్ణరాజపురం 1గంటన్నర ఎస్ఎంబిటి బెంగళూరుక అయితే 1 2/4కు చేరుకుంటుంది. ఉదయం 5దు గంటల బయలుదేరి మధ్యాహ్నం రెండు రెండు పావ కల్ల బెంగళూరు వెళ్ళిపోతుంది.
తిరుపతి వెళ్ళే వారికి 10 ఇంట్లోపే దింపేస్తుంది. ఇక అలాగే చూస్తేనాలుగున్నర గంటల్లో తిరుపతి ఈ రైలు మార్గం టైమింగ్స్ మేరకు కేవలంనాలుగున్నర గంటల్లోనే విజయవాడ నుంచి తిరుపతికి వెళ్ళిపోవచ్చు ఎవరైనా పొద్దున్నే ఉదయాన్నే 5:00 గంటలకు బయలుదేరి వెళ్ళేటట్టయితే గనుక 10 ఇంటికల్లా తిరుపతిలో ఉంటారు. ఒకవేళ దర్శనం చేసుకోవడానికన్నా కూడా చాలా ఈజీగా
ఉంటుంది. అదేవిధంగా తిరుగు ప్రయాణం ఒకవేళ మీకు దర్శనం అన్ని అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు రిటర్న్ అవ్వాలన్నా కూడా ఈ ట్రైన్ అయితే అవైలబుల్ గా ఉంటుంది.
ఎక్కడ చూస్తే ఈ ట్రైన్ 20712 ఇది రిటర్న్ వచ్చేది బెంగళూరులో మధ్యాహ్నం 2:30 పావు తక్కువ మూడు గంటలకు స్టార్ట్ అవుతుంది.
కృష్ణరాజపురం కాట్పాడి చిత్తూరు తిరుపతి తిరుపతి వచ్చేటప్పటికి కరెక్ట్ గా 7:00 గంటలకు వస్తుంది. అంటే 65 ఐదు నిమిషాల తక్కువ ఏడు గంటలక అయితే తిరుపతి స్టేషన్ లోకి అయితే రావడం జరుగుతుంది.
ఆ తర్వాత నెల్లూరు ఒంగోలు తెనాలి విజయవాడకు వచ్చేటప్పటికి పావు
తక్కువ 12:00 అవుతుంది. మీకు ఏడు ఇంటికి ఎక్కితే 12 గంటల లోపల మళ్ళీ తిరిగి విజయవాడలో దింపేస్తుంది.
వన్ డే ప్లాన్ చేసుకొని తిరుపతి వెళ్ళాలి రిజర్వేషన్ అని టికెట్లు ఆల్రెడీ రెడీగా ఉన్నాయో దర్శన టికెట్ అంటే గనుక 10:00 ఇంటికి దిగి కొండపైకి వెళ్లి దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేడానికి కూడా చాలా సమయం అయితే ఉంటుంది.
తిరిగి 7:00 గంటలకు మీరు రిటర్న్ ట్రైన్ ఎక్కేసి 12 గంటలకల్లా ఉదయం 5:00 గంటలకు బయలుదేరితే రాత్రి 12 గంటలకి తిరిగి విజయవాడ అయితే వచ్చేయొచ్చు. ప్రస్తుతం విజయవాడ నుంచి బెంగళూరుకి వెళ్లే వారికి వారానికి మూడు రోజులు
మాత్రమే నడిచి మచిలీపట్నం యశ్వంత్పూర్ అలాగే కొండవీడు ఎక్స్ప్రెస్ మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంది త్వరలో రాబోయే వందేభారత ట్రైన్ తో తక్కువ సమయంలోనే గమ్యస్థానానికి చేరుకోవడంతో పాటు ప్రజలకు ప్రయాణ కష్టాలు కూడా తీరనున్నాయి అని చెప్తున్నారు. ఇక అలాగే ఏపీ నుంచి త్వరలోనే స్లీపర్ వందే భారత్తులు కూడా రావడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ముందుగా విజయవాడ నుంచి అయోధ్య కాశీ అలాగే అయోధ్య వరకు కూడా కొత్తగా ఒక సర్వీస్ అయితే స్టార్ట్ చేయాలని భావిస్తున్నారు.
వందేభారత్ తొలి విడత కేటాయింపులోని రైలు అందుబాటులోకి రానుంది. అంటే విజయవాడ నుంచి
కాశీకి వేయబోతున్నారు అయోధ్య కాశీ. రాబోయే రెండు మూడు ఏళ్లలో మొత్తం 200 వందేభారత ట్రైన్స్ ని కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది.
ఇందులో చైర్ కార్తో పాటు స్లీపర్ ట్రైన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. సో త్వరలోనే మరిన్ని ట్రైన్స్ అయితే 100 అమృత్ భారత్ నమో భారత్ రాపిడ్ ట్రైల్ లోకి 50 17500 నాన్ ఎస కోచ్లు జనరల్ కోచ్లు అన్నీ కూడా ఇప్పుడున్న ట్రైన్లకి మళ్ళీ యాడ్ చేస్తాఉన్నారు 17500 సో ఇది పరిస్థితి కొత్తగా ట్రైన్ అయితే స్టార్ట్ అయింది